సిద్దార్థ్ వర్మను అభినందించిన మంత్రి
NEWS Nov 06,2024 05:49 am
అక్టోబరు 2034 గోవాలో జరిగిన 24 వ జాతీయ పారా స్విమ్మింగ్ పోటీలలో పారా స్విమ్మింగ్ క్రీడాకారుడు సిద్దార్థ్ వర్మ రజత పతకాన్ని సాధించాడు. ఈ సందర్భంగా క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని బుధవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో కలిశారు. మంత్రి సిద్దార్థ వర్మను అభినందించి, పతకాన్ని బహుకరించారు.