ఈవియం గోదాంలను తనిఖీ చేసిన కలెక్టర్
NEWS Nov 05,2024 12:14 pm
మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో ఏర్పాటు చేసిన ఈవీఎంలను భద్రపరిచిన గోదాంలను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదనపు కలెక్టర్ బిఎస్ లతతో కలిసి తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మధుసూదన్, తహశిల్దార్, సిబ్బంది పాల్గొన్నారు.