మంత్రి సీతక్కను కలిసిన షబ్బీర్ అలీ
NEWS Nov 05,2024 06:25 am
KMR: మంత్రి సీతక్కను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ హైదరాబాద్లో కలిశారు. ఈ సందర్భంగా, కామారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కావాలని కోరుతూ వినతి పత్రం అందించాది. మంత్రి వెంటనే స్పందిస్తూ 20 కోట్ల సిఆర్ఆర్ నిధులు మంజూరు చేశారు.