ఓటు నమోదు చివరి తేదీ నవంబర్ 6
NEWS Nov 05,2024 04:05 am
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోవాలని కోరుతూ టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి రాజు, జిల్లా కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు మండల ప్రధాన కార్యదర్శి ఎస్కే యాకుబ్ పాషా, కోశాధికారి ఏ నరసింహారావు, మండల కార్యదర్శి జి హరి సింగ్ ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ విద్యా సంస్థల పరిరక్షణలో, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో యూటీఎఫ్ ఎమ్మెల్సీ ముందుంటారని తెలిపారు.