బీఆర్ నాయుడుని సన్మానించిన మాణిక్యం
NEWS Nov 03,2024 09:59 am
నూతన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు డిసిసిబి ఉమ్మడి మెదక్ జిల్లా వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం. జి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, గోపులారం ప్రేమానందం, N. బిక్షపతి మాజీ సర్పంచ్ ఇంద్రకరణ్, P మల్లేశం, మాజీ సర్పంచ్ గిర్మాపూర్, శ్రీనివాసరావు పంతులు మండల నాయకులు, P ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపిటిసి ఇంద్రకరణ్, మాజీ సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు.