సీఎం రేవంత్ హనుమకొండ జిల్లా పర్యటన
NEWS Nov 03,2024 07:44 am
హనుమకొండ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మడికొండకు చేరుకున్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇతర నాయకులు ఉన్నారు.