మెట్ పల్లి నుంచి కనిగిరి పామూరుకు బస్సు ప్రారంభం
NEWS Nov 03,2024 02:40 am
మెట్ పల్లి నుంచి కనిగిరి పామూరుకి సోమవారం నుంచి సూపర్ లగ్జరీ సర్వీస్ బస్సును ప్రారంభించనున్నట్లు మెట్ పల్లి డిపో మేనేజర్ టి.దేవరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెట్ పల్లి నుంచి మ.1.20 కి బయల్దేరుతుందని పెద్దలకు 1160, పిల్లలకు 600 టికెట్ ధర ఉంటుందన్నారు. మెట్ పల్లి పరిసర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.