AP: త్వరలోనే విజన్-2047 కార్యచరణ
NEWS Nov 02,2024 05:48 pm
ఏపీ భవిష్యత్తు మార్చేందుకు విజన్ - 2047 ప్రణాళికలు తీసుకు వస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విశాఖపట్నం కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. APని దేశంలోనే నం. 1 ప్లేస్లో నిలిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, 2047 వరకు దేశంలో టాప్ ప్లేస్లో ఏపీని నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.