మున్నూరుకాపుర సంఘం నూతన కార్యవర్గం
NEWS Nov 02,2024 05:31 pm
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం బేడ 4 ఎన్నికలు నిర్వహించారు. 2024-25 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా బీర రామచంద్రం, కార్యదర్శిగా బీర రాము, కోశాధికారిగా లాల నాగరాజు, ఉపాధ్యక్షులుగా బీరస్వామి, సహాయ కార్యదర్శిగా గాజుల రాజుల ఆడిటర్ గా రామతీర్థం మల్లేశం లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దేమే యాదగిరి పాల్గొన్నారు.