ప్రతి పల్లెకు సిమెంట్ రోడ్డు: ముక్కా
NEWS Nov 02,2024 12:35 pm
కూటమి ప్రభుత్వంలో ప్రతి పల్లెకు సిమెంట్ రోడ్డులు నిర్మిస్తున్నామని రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ముక్కారూపానంద రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శనివారం చిట్వేలు మండలం నగిరిపాడు పంచాయతీలో వెంకటరాజుపల్లి, ఉప్పరపల్లి, ఎగవపల్లి, వెంకట్ రాజుపల్లి హరిజనవాడ నందు 50 లక్షలు రూపాయలు వ్యయంతో సిమెంటు రోడ్డు రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు.