జ్యోతి బా పూలే పాఠశాలలో సంబరాలు
NEWS Nov 02,2024 10:04 am
మెట్పల్లి మహాత్మ జ్యోతిబా పూలే గురుకులం విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. డైట్, మెస్, కాస్మెటిక్ ఛార్జీలకు నిధులు పెంచిన సందర్భంగా విద్యార్థులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎండి జుబేర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.