స్టాండ్అప్ ఇండియా ద్వారా
1 కోటి వరకు లోన్ పొందండి
NEWS Nov 02,2024 07:08 am
యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం కొనసాగిస్తున్న పథకం.. స్టాండప్ ఇండియా. దీని ద్వారా రూ.10 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు లోన్ పొందవచ్చు. ప్రతి బ్యాంకులోనూ ఒక్కరికైనా ఈ లోన్ ఇవ్వాలని కేంద్రం సూచించింది. 18 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, మహిళలు దీనికి అర్హులు. ఈ వెబ్సైట్ https://www.standupmitra.in/ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.