రాష్ట్రస్థాయి కబడ్డీకి నందిని ఎంపిక
NEWS Nov 01,2024 09:29 am
సిద్దిపేటలో జరిగిన అండర్ 17 గర్ల్స్ విభాగంలో ఉమ్మడి మెదక్ జిల్లా నుండి రాష్ట్రస్థాయి కబడ్డీకి ఎంపికైనట్లు చందాయిపేట స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా చందాయిపేట పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్, తాజా మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్, కొండూరి సంతోష్ కుమార్, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ సంతోష, ఉపాధ్యాయులు విఠల్ రెడ్డి, వరాల నర్సింలు, అజిత, సిద్దిరాములు అభినందనలు తెలిపారు.