దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. దేశ సరిహద్దుల్లో జవాన్లతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. గుజరాత్లో పర్యటించారు. BSF జవాన్లతో కలిసిమోదీ వేడుకలను జరుపుకున్నారు. మోడీ BSF యూనిఫామ్ ధరించారు. సైనికులకు స్వీట్లు తినిపించారు. ఈ వేడుకల్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ జవాన్లు పాల్గొన్నారు.