దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
NEWS Oct 31,2024 04:22 am
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అందోల్ నియోజకవర్గం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజలందరూ జీవితాల్లో నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ప్రతి ఒక్కరు సంతోషంతో పండుగను జరుపుకోవాలని పేర్కొన్నారు. బాణసంచా కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.