గాయపడ్డ వైసీపీ కార్యకర్తలు
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పరామర్శ
NEWS Oct 30,2024 01:54 pm
జమ్మలమడుగు మండలంలోని పెద్ద దండ్లూరు గ్రామానికి చెందిన వైసిపి, బిజెపి కార్యకర్తలు ఇరు వర్గాల ఘర్షణలో పలువురు వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా వారిని జమ్మలమడుగులోని ప్రభుత్వ ఆసుపత్రి నందు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.