కలెక్టర్ ప్రావీణ్యను కలిసిన ఆర్డీవో
NEWS Oct 30,2024 12:56 pm
హనుమకొండ ఆర్డీవో గా నూతనంగా నియమితులైన రాథోడ్ రమేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాథోడ్ రమేష్ జిల్లా కలెక్టర్ ప్రావిణ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టర్ తో శాఖాపరమైన అంశాల గురించి చర్చించారు.విధుల్లో అలసత్వం వహించకుండా సక్రమంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ వారికి సూచించారు.