స్నాక్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి
NEWS Oct 30,2024 01:34 pm
రాయచోటి: రాయచోటిలోని స్థానిక మదనపల్లె రోడ్డు వద్ద నూతనంగా నిర్మించిన స్నాక్స్ సెంటర్ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. స్నాక్స్ సెంటర్ దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల తినుబండారాలు ఈ షాపులో విక్రయించడం ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.