స్మృతి మంధాన అరుదైన రికార్డు!
NEWS Oct 30,2024 04:22 am
స్మృతి మంధాన భారత మహిళా క్రికెట్ చరిత్రలో అత్యధిక వన్డే సెంచరీలు (8) చేసిన క్రికెటర్గా రికార్డు సృష్టించింది. మిథాలీ రాజ్ (7 సెంచరీలు) రికార్డును అధిగమించిన స్మృతి, న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో అద్భుతమైన సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించింది. ఈ మ్యాచ్లో స్మృతి, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (59)తో కలసి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఆతిథ్య భారత్ 2-1తో సిరీస్ను సొంతం చేసుకుంది.