ఉచిత సివిల్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు
NEWS Oct 30,2024 04:32 am
పొద్దుటూరు గ్రామీణ పట్టణ ప్రాంతాల విద్యార్థినిలకు ఉచిత సివిల్స్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్మవరంలో మంత్రి సత్య కుమార్ ఆధ్వర్యంలో లక్ష్మయ్య అకాడమీ చైర్మన్ 25 మందికి 2 లక్షల రూపాయల వ్యయంతో ఉచిత సివిల్ శిక్షణ ఏర్పాటు చేశారని తెలిపారు.