కామారెడ్డికి 3న మందకృష్ణ రాక
NEWS Oct 30,2024 04:29 am
కామారెడ్డి: ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్ ఎఫ్.పి అనుబంధ సంఘాలు ఆధ్వర్యంలో జరుగే సభలో పాల్గొనేందుకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కామారెడ్డి పట్టణానికి ఆదివారం వస్తున్నారు. 3వ తేదీ ఉదయం 10 గంటలకు కామారెడ్డిలోని ఈ ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే ఈ సభకు మాదిగ, మాదిగ ఉపకులాలు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్ ఎఫ్.పి అనుబంధ కోరారు.