కళ్యాణ మండపం ప్రారంభించిన మంత్రి
NEWS Oct 29,2024 05:11 am
మంత్రి మల్లెపల్లి రాంప్రసాద్ రెడ్డి మదనపల్లిలో కళ్యాణ మండపం ప్రారంభించారు. మంత్రి మదనపల్లి చేరుకున్న సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, జనసేన కన్వీనర్ రాందాస్ చౌదరి స్వాగతం పలికారు. కార్యక్రమంలో తంబళ్లపల్లి అబ్జర్వర్ మల్లికార్జున నాయుడు, పార్లమెంట్ జనరల్ సెక్రెటరీ దొర స్వామి నాయుడు, నాదెండ్ల అరుణ్, సోము, కూటమి నాయకులు పాల్గొన్నారు.