వృద్ధాశ్రమాన్ని సందర్శించిన జి. భానుమతి
NEWS Oct 28,2024 01:46 pm
కొత్తగూడెం చమన్ బస్తిలోని శ్రీజ్యోతి వృద్ధాశ్రమాన్ని సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి సందర్శించారు. న్యాయ సంబంధమైన సమస్యలు ఏమైనా ఉంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ కు దరఖాస్తు చేస్తే ఉచితంగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది మెండు రాజమల్లు పాల్గొన్నారు.