మాన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన నేతలు
NEWS Oct 28,2024 08:45 am
ప్రధాని మోదీ పిలుపు మేరకు టేక్మాల్ మండలంలో మండల బీజేపీ నేతలు పర్యటించారు. గ్రామానికి చెందిన రమేశ్ ఇంట్లో పార్టీ నాయకులు బీజేపీ చేస్తున్న అభివృద్ధిని వారికి వివరిస్తూ అవగాహన కల్పిస్తూ మాన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు డాకప్పగారి నవీన్ గుప్తా, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల మల్లికా, నాయకులు పద్మ, రమేశ్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.