మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన ఆంజనేయులకు అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తుల మధ్య వ్యవసాయ భూమి, భావి విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆంజనేయులను కులం పేరుతో దూషించిన ముగ్గురు వ్యక్తులపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు మల్యాల ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపారు.