తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ
NEWS Oct 27,2024 03:25 am
రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ ఆఫీసు సముదాయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆ సంస్థ చైర్మన్ రంగారావు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పొట్టోల్ల శశిధర్ రెడ్డి, న్యాయవాది గోవర్ధన్ రెడ్డి, ఉపేందర్, న్యాయవాది కిషోర్ గౌడ్ తో పాటు మాజీ వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డితో పాటు ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు