సంగారెడ్డి నేడు మంత్రి దామోదర్ పర్యటన..!
NEWS Oct 27,2024 02:27 am
సంగారెడ్డి జిల్లా ఈరోజు మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం11:30 గంటలకు సంగారెడ్డి చేరుకుని గంగా నర్సరీ కార్యక్రమం ప్రారంభిస్తారు. కార్యక్రమం అనంతరం జోగిపేట చేరుకుని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొంటారు.