బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతున్న..
NEWS Oct 26,2024 05:45 pm
జగన్ అన్న మోసం చేశాడు.. అంటూ షర్మిల కన్నీటిపర్యంతం అయ్యారు. నేను చెబుతున్నది నిజమని ప్రమాణం చేయగలను. సుబ్బారెడ్డి గారు కూడా ఆయన చెబుతున్నది నిజమని ప్రమాణం చేయగలరా? భారతి సిమెంట్స్, సాక్షి.. ఇలాంటి ఆస్తులన్నింటిలో నలుగురి బిడ్డలకు (జగన్ ఇద్దరు పిల్లలు, షర్మిల ఇద్దరు పిల్లలకు) సమాన వాటా ఉండాలన్నది రాజశేఖర్ రెడ్డి గారి నిర్ణయం. ఇది నిజమని నా బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతున్నాను అని చెప్పారు.