27న జాతీయ స్ఫూర్తి పురస్కారాలు
NEWS Oct 25,2024 04:18 pm
హోప్ స్వచ్ఛంద సేవా సమితి, సింధు ఆర్ట్స్ అకాడమీ వారు అందించే సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్ఫూర్తి పురస్కారాలు 2024 ఈ నెల 27న హైదరాబాద్ త్యాగరాయ గానసభ భవన్లో నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షప్రధాన కార్యదర్శిలు, కవి రచయిత సామాజిక కార్యకర్త, సామాజిక కార్యకర్త గాయకురాలు దైద వెంకన్న అనిత తెలిపారు. ఈ పురస్కారాలను వివిధ కేటగిరీలలో సేవలందించిన వారినీ పారదర్శకంగా ఎంపిక చేశామని నిర్వాహకులు తెలిపారు.