ప్రభుత్వ విప్ ను కలిసిన కోదండ రామాలయ కమిటీ
NEWS Oct 25,2024 03:01 pm
మెట్ పల్లి పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం ఆలయ నూతన కమిటీ సభ్యులు శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు, ఆలయ కమిటీ అధ్యక్షుడు జువ్వాడి నర్సింహరావును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుఖేందర్ గౌడ్, జెట్టి లింగం, లక్ష్మణ్, శ్రీకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.