పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టపన
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
NEWS Oct 25,2024 03:31 pm
ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.ముదిరాజ్ సంఘ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి నిధులు రూ. 3 లక్షల మంజూరు కాగా ఆ ప్రొసీడింగ్ పత్రాన్ని ముదిరాజ్ కుల సంఘ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, ముదిరాజ్ సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.