నేషనల్ హైవే డివైడర్ పైన మొక్కలు
NEWS Oct 25,2024 08:22 am
మెట్ పల్లి నేషనల్ హైవే డివైడర్ పైన మున్సిపల్ చైర్మన్ రానావేణి సుజాత ఆదేశాలతో మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖర రావు మున్సిపల్ కమిషనర్ మోహన్ కలిసి ఫినాస్తిన్ 100 మొక్కలు నాటారు. కమిషనర్ మాట్లాడుతూ.. నేషనల్ హైవే నూతన డివైడర్ పైన 100 ఫినాస్తిన్ మొక్కలు నర్సరీ నుండి తీసుకొచ్చి నాటినట్లు చెప్పారు. డివైడర్ మధ్యలో పూల మొక్కలు ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో 4వ 6వ ఆ వార్డు కౌన్సిలర్స్ పురుషోత్తం, కిషోర్, డి ఈ నాగేశ్వరరావు, ముజీబ్, నిజాం, అశోక్, తదితరులు పాల్గొన్నారు.