Logo
Download our app
వరి ధాన్యం కొనుగోలు ఇంకెప్పుడు?
NEWS   Oct 25,2024 06:00 am
కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో ఇప్పటికి కూడా వరి ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేరని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ విఫలమని మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ లోకబాపురెడ్డి అన్నారు. ఇప్పటివరకు ఫ్యాక్స్ ఆధ్వర్యంలో గన్నె టెండర్ను ఏర్పాటు చేయలేరని, దీని ద్వారా రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక నెల ముందు వడ్ల కొనుగోలుపై కమిటీ ఏర్పాటు చేసి వడ్ల కొనుగోలు కేంద్రాలు, గన్నే బ్యాగుల టెండర్లు వేసేవారని అన్నారు.

Top News


LATEST NEWS   Mar 30,2026 03:15 pm
ఆధార్ కార్డు లేకున్నా బస్సుల్లో ప్రయాణం!
మహాలక్ష్మి పథకాన్ని మరింత సరళతరం చేసేందుకు, కచ్చితమైన గణాంకాల కోసం త్వరలో చిప్ ఆధారిత స్మార్ట్ కార్డుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎండీ నాగిరెడ్డి చెప్పారు. ఆధార్...
LATEST NEWS   Mar 30,2026 03:15 pm
ఆధార్ కార్డు లేకున్నా బస్సుల్లో ప్రయాణం!
మహాలక్ష్మి పథకాన్ని మరింత సరళతరం చేసేందుకు, కచ్చితమైన గణాంకాల కోసం త్వరలో చిప్ ఆధారిత స్మార్ట్ కార్డుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎండీ నాగిరెడ్డి చెప్పారు. ఆధార్...
LATEST NEWS   Mar 30,2026 03:12 pm
డయాలసిస్ రోగులకు అవగాహన సదస్సు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు డయాలసిస్ రోగులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. డయాలసిస్ ఇంచార్జ్ సాయికుమార్ రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. వారు...
LATEST NEWS   Mar 30,2026 03:12 pm
డయాలసిస్ రోగులకు అవగాహన సదస్సు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు డయాలసిస్ రోగులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. డయాలసిస్ ఇంచార్జ్ సాయికుమార్ రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. వారు...
LATEST NEWS   Mar 30,2026 03:11 pm
సహజీవన జంటలకు కుటుంబ హోదా
దేశంలో ఏప్రిల్ 1 నుంచి కేంద్రం జనగణన చేపట్టనుంది. సహజీవన జంటలకు కూడా కుటుంబ హోదా ఇవ్వనున్నట్లు తెలిపింది. చాలాకాలంగా కలిసి ఉంటున్న వారిని మ్యారీడ్ కపుల్‌గా...
LATEST NEWS   Mar 30,2026 03:11 pm
సహజీవన జంటలకు కుటుంబ హోదా
దేశంలో ఏప్రిల్ 1 నుంచి కేంద్రం జనగణన చేపట్టనుంది. సహజీవన జంటలకు కూడా కుటుంబ హోదా ఇవ్వనున్నట్లు తెలిపింది. చాలాకాలంగా కలిసి ఉంటున్న వారిని మ్యారీడ్ కపుల్‌గా...
⚠️ You are not allowed to copy content or view source