Logo
Download our app
నూతన ఉపాధ్యాయులకు సన్మానం
NEWS   Oct 24,2024 01:09 pm
చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన బేగరీ సుధాకర్, కమ్మరి వినోద్ డీఎస్సీ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం సాధించారు. ఈ సందర్బంగా వారికీ పంచాయతీ కార్యదర్శి తిరుపతి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా శాలువాలతో సన్మానించారు. అలాగే గ్రామంలోని యువకులు వీరిని ఆదర్శంగా తీసుకొవాలని మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, విట్టల్ రెడ్డి, సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Mar 30,2026 03:12 pm
డయాలసిస్ రోగులకు అవగాహన సదస్సు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు డయాలసిస్ రోగులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. డయాలసిస్ ఇంచార్జ్ సాయికుమార్ రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. వారు...
LATEST NEWS   Mar 30,2026 03:12 pm
డయాలసిస్ రోగులకు అవగాహన సదస్సు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు డయాలసిస్ రోగులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. డయాలసిస్ ఇంచార్జ్ సాయికుమార్ రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. వారు...
LATEST NEWS   Mar 30,2026 03:11 pm
సహజీవన జంటలకు కుటుంబ హోదా
దేశంలో ఏప్రిల్ 1 నుంచి కేంద్రం జనగణన చేపట్టనుంది. సహజీవన జంటలకు కూడా కుటుంబ హోదా ఇవ్వనున్నట్లు తెలిపింది. చాలాకాలంగా కలిసి ఉంటున్న వారిని మ్యారీడ్ కపుల్‌గా...
LATEST NEWS   Mar 30,2026 03:11 pm
సహజీవన జంటలకు కుటుంబ హోదా
దేశంలో ఏప్రిల్ 1 నుంచి కేంద్రం జనగణన చేపట్టనుంది. సహజీవన జంటలకు కూడా కుటుంబ హోదా ఇవ్వనున్నట్లు తెలిపింది. చాలాకాలంగా కలిసి ఉంటున్న వారిని మ్యారీడ్ కపుల్‌గా...
LATEST NEWS   Mar 30,2026 10:28 am
బ‌ట్ట‌బ‌య‌లైన సూర్యాభాయ్ బంగారం
హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన సూర్యాభాయ్‌ అలియాస్‌ పల్లపు సురేశ్‌కుమార్‌ ఒంటిపై 3 కిలోల బంగారం ధరించి సోషల్‌మీడియాలో ప్రసిద్ధి పొందాడు. అయితే ఆదాయపన్నుశాఖ విచారణలో అవి నిజమైన...
LATEST NEWS   Mar 30,2026 10:28 am
బ‌ట్ట‌బ‌య‌లైన సూర్యాభాయ్ బంగారం
హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన సూర్యాభాయ్‌ అలియాస్‌ పల్లపు సురేశ్‌కుమార్‌ ఒంటిపై 3 కిలోల బంగారం ధరించి సోషల్‌మీడియాలో ప్రసిద్ధి పొందాడు. అయితే ఆదాయపన్నుశాఖ విచారణలో అవి నిజమైన...
⚠️ You are not allowed to copy content or view source