Logo
Download our app
విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి: DSP
NEWS   Oct 21,2024 01:47 pm
జగిత్యాల: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సోమవారం జగిత్యాల పట్టణంలోని వాల్మీకి ఆవాసంలో విద్యార్థిని విద్యార్థులకు జగిత్యాల సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డి.రఘు చందర్, జగిత్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ఎస్ వేణుగోపాల్ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ అధికారులు విద్యార్థిని విద్యార్థులకు పట్టుదలతో, ఏకాగ్రతతో చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని పలు సూచనలు చేశారు.

Top News


LATEST NEWS   Nov 28,2025 03:50 pm
డిసెంబర్ 4న భారత్‌కు పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత పర్యటన ఖరారైంది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. DEC 4, 5వ తేదీల్లో...
LATEST NEWS   Nov 28,2025 03:50 pm
డిసెంబర్ 4న భారత్‌కు పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత పర్యటన ఖరారైంది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. DEC 4, 5వ తేదీల్లో...
BIG NEWS   Nov 28,2025 01:40 pm
పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా, దుబాయ్
పాకిస్థాన్ పౌరులకు యూఏఈ కొత్త వీసాల జారీని నిలిపి వేసింది. టూరిస్ట్ వీసాలపై యూఏఈకి వచ్చి అనేక మంది పాకిస్థానీయులు భిక్షాటన, నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆందోళనల...
BIG NEWS   Nov 28,2025 01:40 pm
పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా, దుబాయ్
పాకిస్థాన్ పౌరులకు యూఏఈ కొత్త వీసాల జారీని నిలిపి వేసింది. టూరిస్ట్ వీసాలపై యూఏఈకి వచ్చి అనేక మంది పాకిస్థానీయులు భిక్షాటన, నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆందోళనల...
LATEST NEWS   Nov 28,2025 01:27 pm
ఆసియాలో పెరిగిన భారత్ పలుకుబడి
ఆసియాలో అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో భారత్ 3వ స్థానానికి చేరుకుంది. 'లోవీ ఇన్‌స్టిట్యూట్' విడుదల చేసిన 'ఆసియా పవర్ ఇండెక్స్ 2025' లిస్టులో అమెరికా అగ్రస్థానంలో...
LATEST NEWS   Nov 28,2025 01:27 pm
ఆసియాలో పెరిగిన భారత్ పలుకుబడి
ఆసియాలో అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో భారత్ 3వ స్థానానికి చేరుకుంది. 'లోవీ ఇన్‌స్టిట్యూట్' విడుదల చేసిన 'ఆసియా పవర్ ఇండెక్స్ 2025' లిస్టులో అమెరికా అగ్రస్థానంలో...
⚠️ You are not allowed to copy content or view source