Logo
Download our app
25% రాయితీపై శనగ విత్తనాల పంపిణీ
NEWS   Oct 21,2024 12:30 pm
కె. తిమ్మాపురం: ముద్దనూరు మండలం కె. తిమ్మాపురం సచివాలయంలో వ్యవసాయాధికారులు రబీ 2024-25 కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకొని రైతు వాటా డబ్బులు చెల్లించిన వారికి 25 % రాయితీతో ఎడిఏ వెంకట సుబ్బయ్య, ఏఓ వెంకట క్రిష్ణారెడ్డిలు సబ్సిడీ శనగలను పంపిణీ చేశారు. 25 శాతం రాయితీ పైన తిమ్మాపురం, ఆర్. జె. పల్లి గ్రామాల్లో 110 మంది రైతులకు 176 క్వింటాలా 876 బస్తాల శనగలు పంపిణి చేశారు.

Top News


LATEST NEWS   Nov 28,2025 03:50 pm
డిసెంబర్ 4న భారత్‌కు పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత పర్యటన ఖరారైంది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. DEC 4, 5వ తేదీల్లో...
LATEST NEWS   Nov 28,2025 03:50 pm
డిసెంబర్ 4న భారత్‌కు పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత పర్యటన ఖరారైంది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. DEC 4, 5వ తేదీల్లో...
BIG NEWS   Nov 28,2025 01:40 pm
పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా, దుబాయ్
పాకిస్థాన్ పౌరులకు యూఏఈ కొత్త వీసాల జారీని నిలిపి వేసింది. టూరిస్ట్ వీసాలపై యూఏఈకి వచ్చి అనేక మంది పాకిస్థానీయులు భిక్షాటన, నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆందోళనల...
BIG NEWS   Nov 28,2025 01:40 pm
పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా, దుబాయ్
పాకిస్థాన్ పౌరులకు యూఏఈ కొత్త వీసాల జారీని నిలిపి వేసింది. టూరిస్ట్ వీసాలపై యూఏఈకి వచ్చి అనేక మంది పాకిస్థానీయులు భిక్షాటన, నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆందోళనల...
LATEST NEWS   Nov 28,2025 01:27 pm
ఆసియాలో పెరిగిన భారత్ పలుకుబడి
ఆసియాలో అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో భారత్ 3వ స్థానానికి చేరుకుంది. 'లోవీ ఇన్‌స్టిట్యూట్' విడుదల చేసిన 'ఆసియా పవర్ ఇండెక్స్ 2025' లిస్టులో అమెరికా అగ్రస్థానంలో...
LATEST NEWS   Nov 28,2025 01:27 pm
ఆసియాలో పెరిగిన భారత్ పలుకుబడి
ఆసియాలో అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో భారత్ 3వ స్థానానికి చేరుకుంది. 'లోవీ ఇన్‌స్టిట్యూట్' విడుదల చేసిన 'ఆసియా పవర్ ఇండెక్స్ 2025' లిస్టులో అమెరికా అగ్రస్థానంలో...
⚠️ You are not allowed to copy content or view source