Logo
Download our app
యాసంగి పంటలకు నీరు అందించాలి
NEWS   Sep 18,2024 10:16 am
యాసంగి పంటలకు దుబ్బాక నియోజకవర్గం లో నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులు ఆదేశించారు. హైదరాబాద్ కాపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరువు కాటకాలతో రైతుల జీవితాలు ఆగమయ్యాయని, ప్రతి ఎకరాకు తాగునీరు అందించాలని నాడు సీఎం కేసీఆర్ ప్రాజెక్టు నిర్మించారన్నారు.

Top News


LATEST NEWS   Jan 30,2026 12:34 pm
VIRAL: మేడారంలో అంద‌మైన ఐపీఎస్
మేడారం: సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి మంత్రి సీత‌క్క‌ స్టెప్పులు వేశారు. అందులో అందమైన IPS ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు....
LATEST NEWS   Jan 30,2026 12:34 pm
VIRAL: మేడారంలో అంద‌మైన ఐపీఎస్
మేడారం: సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి మంత్రి సీత‌క్క‌ స్టెప్పులు వేశారు. అందులో అందమైన IPS ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు....
LATEST NEWS   Jan 30,2026 12:12 pm
ఆదివారం.. నిర్మలమ్మ బడ్జెట్ డే..!
ఫిబ్రవరి 1, 2026.. ఈ ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి కేంద్ర బడ్జెట్‎ను ప్రవేశపెడ‌తారు. తొలిసారిగా ఆదివారం రోజు కేంద్ర...
LATEST NEWS   Jan 30,2026 12:12 pm
ఆదివారం.. నిర్మలమ్మ బడ్జెట్ డే..!
ఫిబ్రవరి 1, 2026.. ఈ ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి కేంద్ర బడ్జెట్‎ను ప్రవేశపెడ‌తారు. తొలిసారిగా ఆదివారం రోజు కేంద్ర...
ASTROLOGY   Jan 30,2026 11:53 am
వ‌నం నుంచి జ‌నంలోకి.. ప్ర‌పంచానికి వినిపించిన అడ‌వి త‌ల్లుల గ‌ర్జ‌న‌
ASTROLOGY   Jan 30,2026 11:53 am
వ‌నం నుంచి జ‌నంలోకి.. ప్ర‌పంచానికి వినిపించిన అడ‌వి త‌ల్లుల గ‌ర్జ‌న‌
⚠️ You are not allowed to copy content or view source