Logo
Download our app
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కాకినాడ ఎంపీ
NEWS   Sep 17,2024 01:02 pm
జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమం ద్వారా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మంగళవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారు తెలిపిన సమస్యలు నమోదు చేసుకున్నారు. తక్షణ పరిష్కారం అవసరమైన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Jan 30,2026 11:14 am
లీడర్‌షిప్‌ కోర్సు పూర్తి చేసిన రేవంత్‌
సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలోని ‘కెనెడీ స్కూల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌’లో లీడర్‌షిప్‌ కోర్సు పూర్తి చేశారు. హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి సర్టిఫికెట్‌ అందుకున్నారు. ఈ...
LATEST NEWS   Jan 30,2026 11:14 am
లీడర్‌షిప్‌ కోర్సు పూర్తి చేసిన రేవంత్‌
సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలోని ‘కెనెడీ స్కూల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌’లో లీడర్‌షిప్‌ కోర్సు పూర్తి చేశారు. హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి సర్టిఫికెట్‌ అందుకున్నారు. ఈ...
LATEST NEWS   Jan 30,2026 11:08 am
భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధరలు
జనవరి 30న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా ₹8,230 తగ్గగా, అదే 22 క్యారెట్ల 10...
LATEST NEWS   Jan 30,2026 11:08 am
భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధరలు
జనవరి 30న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా ₹8,230 తగ్గగా, అదే 22 క్యారెట్ల 10...
LATEST NEWS   Jan 30,2026 10:31 am
మేడారం జాత‌ర‌లో ధ‌ర‌లు మెండు
మేడారం జాతరలో వ్యాపారులు చికెన్, మటన్ ధరలను భారీగా పెంచారు. బయట కేజీ మటన్ ధర ₹900-1000 ఉండగా, మేడారంలో ₹1500 కి అమ్ముతున్నారు. కిలో లైవ్...
LATEST NEWS   Jan 30,2026 10:31 am
మేడారం జాత‌ర‌లో ధ‌ర‌లు మెండు
మేడారం జాతరలో వ్యాపారులు చికెన్, మటన్ ధరలను భారీగా పెంచారు. బయట కేజీ మటన్ ధర ₹900-1000 ఉండగా, మేడారంలో ₹1500 కి అమ్ముతున్నారు. కిలో లైవ్...
⚠️ You are not allowed to copy content or view source