సిరిసిల్ల జిల్లా: శ్రీ వినాయక యువ మిత్ర మండలి 29వ వార్షికోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని సుభాష్ నగర్ గణనాధుని మండపంలో కుంకుమ పూజ అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో సామల సుప్రియ శ్రీనివాస్ ఎర్రగుంట లలిత ఆడెపు దివ్య ఎర్రగుంట సరిత పవిత్ర లగిశెట్టి అన్నపూర్ణ ఏనుగందుల ఉమా గంగుల రూప వార్డు మహిళలు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.