Logo
Download our app
పేదల పట్టాలకు స్థలం చూపించాలి: సీపీఐ
NEWS   Aug 27,2024 06:14 pm
ఎన్నికల ముందు గత వైసీపీ ప్రభుత్వం రాజమండ్రి నగరంలో పేదలందరికీ ఇళ్ల స్థలాల కోసం పట్టాలు ఇచ్చిందని, కానీ స్థలాలు చూపించలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే పేదలందరికీ స్థలాలు చూపించి, గృహ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ మేరకు మంగళవారం రాజమండ్రిలోని ఇందిరానగర్‌లో సమావేశం నిర్వహించారు. స్థలాలను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేశారని, ఆ స్థలాలు ఇప్పటికీ చూపించలేదన్నారు.

Top News


LATEST NEWS   Apr 16,2026 01:42 pm
లోక్‌సభలో 3 బిల్లులపై రేపు ఓటింగ్
ఉద్రిక్తతల మధ్య లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చర్చ ప్రారంభించారు. డీలిమిటేషన్ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల పునర్విభజన...
LATEST NEWS   Apr 16,2026 01:42 pm
లోక్‌సభలో 3 బిల్లులపై రేపు ఓటింగ్
ఉద్రిక్తతల మధ్య లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చర్చ ప్రారంభించారు. డీలిమిటేషన్ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల పునర్విభజన...
LATEST NEWS   Apr 16,2026 01:34 pm
ప్రజాపాలన ప్రగతి పాలన
కోరుట్ల: అయిలాపూర్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి పాలన 99 రోజుల సందర్భంగా మండల మీటింగ్ ఎంపీడీఓ ఓదెల రామకృష్ణ అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ...
LATEST NEWS   Apr 16,2026 01:34 pm
ప్రజాపాలన ప్రగతి పాలన
కోరుట్ల: అయిలాపూర్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి పాలన 99 రోజుల సందర్భంగా మండల మీటింగ్ ఎంపీడీఓ ఓదెల రామకృష్ణ అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ...
SPORTS   Apr 16,2026 01:30 pm
టీమిండియాలోకి 15 ఏళ్ల సంచలనం?
భారత క్రికెట్ జట్టులో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై చర్చ జోరుగా సాగుతోంది. ఐపీఎల్‌ 2026లో 2 అర్ధ శతకాలు సాధించి సెలక్టర్లను ఆకట్టుకున్న అతడి...
SPORTS   Apr 16,2026 01:30 pm
టీమిండియాలోకి 15 ఏళ్ల సంచలనం?
భారత క్రికెట్ జట్టులో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై చర్చ జోరుగా సాగుతోంది. ఐపీఎల్‌ 2026లో 2 అర్ధ శతకాలు సాధించి సెలక్టర్లను ఆకట్టుకున్న అతడి...
⚠️ You are not allowed to copy content or view source