Logo
Download our app
కవిత బెయిల్‌ ఆర్డర్‌ కీలకాంశాలు
NEWS   Aug 27,2024 09:22 am
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేసినందున‌ నిందితురాలు కారాగారంలో ఉండాల్సిన అవసరం లేదని ఈ సంద‌ర్భంగా కోర్టు పేర్కొంది. ఈడీ, సీబీఐ 2 కేసుల్లోనూ బెయిల్‌ ఇచ్చింది. బెయిల్‌ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని తెలిపింది. పాస్‌పోర్టును మేజిస్ట్రేట్‌కు సరెండర్‌ చేయాలి. కేసు ట్రయల్‌కు సహకరించాలి. విదేశాలకు వెళ్లాలంటే త‌ప్ప‌నిస‌రిగా కోర్టు అనుమతి తీసుకోవాలి. విచారణ వాయిదాల సమయంలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలి.

Top News


ASTROLOGY   May 31,2026 12:03 am
ఈ వారం రాశి ఫలితాలు
ASTROLOGY   May 31,2026 12:03 am
ఈ వారం రాశి ఫలితాలు
LATEST NEWS   May 30,2026 06:47 pm
బీఆర్ఎస్‌కు కంపెల్లి కనకేష్ రాజీనామా
బీఆర్ఎస్ పార్టీకి, అలాగే పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ పదవికి కంపెల్లి కనకేష్ రాజీనామా చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీకి తీవ్ర నాయకత్వ లోపం ఉండటం,...
LATEST NEWS   May 30,2026 06:47 pm
బీఆర్ఎస్‌కు కంపెల్లి కనకేష్ రాజీనామా
బీఆర్ఎస్ పార్టీకి, అలాగే పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ పదవికి కంపెల్లి కనకేష్ రాజీనామా చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీకి తీవ్ర నాయకత్వ లోపం ఉండటం,...
LATEST NEWS   May 30,2026 06:45 pm
తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు: తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. మంత్రాలయం వద్ద గల్లంతైన వారిని ఉరవకొండకు చెందిన సంధ్య(22).. హైదరాబాద్‌కు చెందిన యువన్‌ చంద్ర(5), సతీశ్‌(35).. మంత్రాలయానికి...
LATEST NEWS   May 30,2026 06:45 pm
తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు: తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. మంత్రాలయం వద్ద గల్లంతైన వారిని ఉరవకొండకు చెందిన సంధ్య(22).. హైదరాబాద్‌కు చెందిన యువన్‌ చంద్ర(5), సతీశ్‌(35).. మంత్రాలయానికి...
⚠️ You are not allowed to copy content or view source