Logo
Download our app
తూ. గోదావరిలో అర్హత లేని వారికి రూ.15 వేల పింఛన్
NEWS   Aug 28,2024 02:53 am
మంచానికే పరిమితమైన వారికి ప్రభుత్వం రూ.15 వేలు పింఛన్ అందిస్తోంది. కొంత మంది అనర్హులు ఈ పెన్షన్ అందుకుంటున్నారు. దీనిపై ఉమ్మడి జిల్లాలో గ్రామాల వారీగా సర్వే చేపట్టారు. కాకినాడ జిల్లాలో 323 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 1203 మంది, కోనసీమ జిల్లాలో 668 మంది ఈ పెన్షన్ అందుకుంటున్నారు. వారిలో అనర్హులున్నారని దివ్యాంగులు చేసిన ఫిర్యాదుపై సర్వే చేపట్టారు. నిపుణులైన వైద్యులచే ఈ సర్వే చేయిస్తున్నారు.

Top News


LIFE STYLE   Oct 19,2025 12:04 am
నేడే హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలు
సదర్ ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమైంది. NTR స్టేడియంలో దున్నరాజుల ప్రదర్శన జ‌ర‌గ‌నుంది. రేపు హైదరాబాద్ నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి యాదవ సోదరులు సదర్ సమ్మేళనానికి...
LIFE STYLE   Oct 19,2025 12:04 am
నేడే హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలు
సదర్ ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమైంది. NTR స్టేడియంలో దున్నరాజుల ప్రదర్శన జ‌ర‌గ‌నుంది. రేపు హైదరాబాద్ నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి యాదవ సోదరులు సదర్ సమ్మేళనానికి...
SPORTS   Oct 18,2025 11:49 pm
స్మృతి మంధానా కాబోయే భ‌ర్త ఎవ‌రు?
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు స‌మాచారం. ఇండోర్‌కు చెందిన సంగీత దర్శకుడు, సినీ నిర్మాత పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం జరగనున్నట్లు...
SPORTS   Oct 18,2025 11:49 pm
స్మృతి మంధానా కాబోయే భ‌ర్త ఎవ‌రు?
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు స‌మాచారం. ఇండోర్‌కు చెందిన సంగీత దర్శకుడు, సినీ నిర్మాత పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం జరగనున్నట్లు...
BIG NEWS   Oct 18,2025 10:47 pm
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్టు ఇదే..
నవంబర్ 11న జ‌ర‌గ‌నున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల లిస్టును కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ...
BIG NEWS   Oct 18,2025 10:47 pm
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్టు ఇదే..
నవంబర్ 11న జ‌ర‌గ‌నున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల లిస్టును కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ...
⚠️ You are not allowed to copy content or view source