Logo
Download our app
ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదుట ఆదివాసీల ధర్నా
NEWS   Aug 27,2024 06:21 am
ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో మంగళవారం ఏజెన్సీ బంద్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఆదిలాబాద్ బస్టాండ్ ఎదుట నాయకులు ధర్నా చేపట్టి బస్సులను బయటకు వెళ్లనీయకుండా నిలిపివేశారు. ఆదివాసీల ఆందోళన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జీవో నంబర్ ఎంఎస్ 3ను యథావిధిగా కొనసాగించాలని నాయకులు డిమాండ్ చేశారు.

Top News


LATEST NEWS   Jun 01,2025 06:23 pm
ఆలీపై నోరు పారేసుకున్న రాజేంద్ర ప్ర‌సాద్
ఈ మ‌ధ్య‌న సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ప‌దే ప‌దే నోరు జారుతున్నారు. తాజాగా స‌హ‌చ‌ర న‌టుడు ఆలిని ఉద్దేశించి ఏరా ఆలీగా అంటూ స‌భ్య...
LATEST NEWS   Jun 01,2025 06:23 pm
ఆలీపై నోరు పారేసుకున్న రాజేంద్ర ప్ర‌సాద్
ఈ మ‌ధ్య‌న సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ప‌దే ప‌దే నోరు జారుతున్నారు. తాజాగా స‌హ‌చ‌ర న‌టుడు ఆలిని ఉద్దేశించి ఏరా ఆలీగా అంటూ స‌భ్య...
LATEST NEWS   Jun 01,2025 06:11 pm
టీటీడీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే కుట్ర
తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేందుకు వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీటీడీ బోర్డు మెంబ‌ర్ భాను ప్ర‌కాష్ రెడ్డి. గోశాలలో గోవులు మరణించాయంటూ...
LATEST NEWS   Jun 01,2025 06:11 pm
టీటీడీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే కుట్ర
తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేందుకు వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీటీడీ బోర్డు మెంబ‌ర్ భాను ప్ర‌కాష్ రెడ్డి. గోశాలలో గోవులు మరణించాయంటూ...
LATEST NEWS   Jun 01,2025 06:01 pm
బీఆర్ఎస్ కథ ముగిసింది - ఎమ్మెల్యే
బీఆర్ఎస్ పార్టీపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి. ఆ పార్టీ సినిమా క‌థ ముగిసింద‌న్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ఓటు వేసే...
LATEST NEWS   Jun 01,2025 06:01 pm
బీఆర్ఎస్ కథ ముగిసింది - ఎమ్మెల్యే
బీఆర్ఎస్ పార్టీపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి. ఆ పార్టీ సినిమా క‌థ ముగిసింద‌న్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ఓటు వేసే...
⚠️ You are not allowed to copy content or view source