Logo
Download our app
సుబ్బాలమ్మ అమ్మవారికి వెండి సమర్పించిన భక్తులు
NEWS   Aug 26,2024 04:06 pm
అమలాపురం పట్టణ దేవత సుబ్బాలమ్మ అమ్మవారికి వెండి చీర నిర్మాణం కోసం భక్తులు వెండి సమర్పిస్తున్నారు. అమలాపురం చెందిన దేశం శెట్టి సాయిబాబు శాంతి కుమారి దంపతులు 21 గ్రాముల వెండి సుబ్బాలమ్మ ఆలయంలో ఆలయ అభివృద్ధి కమిటీకి సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వై మూర్తి, పి పుల్లయ్య నాయుడు, గంగాధర్ తదితరులు అమ్మవారికి వెండి సమర్పించిన సాయిబాబా దంపతులను అభినందించారు.

Top News


LATEST NEWS   Jun 15,2025 04:13 pm
ఉత్తమ్ కుమార్ కు హరీష్ రావు లేఖ
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రాథమిక నివేదికకు కేంద్రం ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకించినందుకు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. తెలంగాణకు...
LATEST NEWS   Jun 15,2025 04:13 pm
ఉత్తమ్ కుమార్ కు హరీష్ రావు లేఖ
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రాథమిక నివేదికకు కేంద్రం ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకించినందుకు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. తెలంగాణకు...
LATEST NEWS   Jun 15,2025 02:32 pm
న‌న్ను క‌లిసేందుకు ఎవ‌రూ రావ‌ద్దు
ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి య‌శోద ఆస్ప‌త్రిలో కోలుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ద‌య‌చేసి ఎవ‌రూ త‌న‌ను క‌లిసేందుకు రావ‌ద్ద‌ని కోరారు. మీ...
LATEST NEWS   Jun 15,2025 02:32 pm
న‌న్ను క‌లిసేందుకు ఎవ‌రూ రావ‌ద్దు
ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి య‌శోద ఆస్ప‌త్రిలో కోలుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ద‌య‌చేసి ఎవ‌రూ త‌న‌ను క‌లిసేందుకు రావ‌ద్ద‌ని కోరారు. మీ...
LATEST NEWS   Jun 15,2025 02:27 pm
11 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో ఆరో తరగతి చదువుతున్న గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు 27 ఏళ్ల యువకుడు.కిరాణా దుకాణానికి వెళ్తున్న బాలికను వెంబడించి, బైకుపై...
LATEST NEWS   Jun 15,2025 02:27 pm
11 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో ఆరో తరగతి చదువుతున్న గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు 27 ఏళ్ల యువకుడు.కిరాణా దుకాణానికి వెళ్తున్న బాలికను వెంబడించి, బైకుపై...
⚠️ You are not allowed to copy content or view source