Logo
Download our app
బీజేపీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది: పురందీశ్వరి
NEWS   Aug 26,2024 10:45 am
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో రోజురోజుకు విశ్వాసం పెరుగుతుందని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరి అన్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యశాల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. బీజేపీ అభిమానులు అందరూ సభ్యత్వ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Top News


LIFE STYLE   Oct 19,2025 12:04 am
నేడే హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలు
సదర్ ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమైంది. NTR స్టేడియంలో దున్నరాజుల ప్రదర్శన జ‌ర‌గ‌నుంది. రేపు హైదరాబాద్ నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి యాదవ సోదరులు సదర్ సమ్మేళనానికి...
LIFE STYLE   Oct 19,2025 12:04 am
నేడే హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలు
సదర్ ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమైంది. NTR స్టేడియంలో దున్నరాజుల ప్రదర్శన జ‌ర‌గ‌నుంది. రేపు హైదరాబాద్ నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి యాదవ సోదరులు సదర్ సమ్మేళనానికి...
SPORTS   Oct 18,2025 11:49 pm
స్మృతి మంధానా కాబోయే భ‌ర్త ఎవ‌రు?
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు స‌మాచారం. ఇండోర్‌కు చెందిన సంగీత దర్శకుడు, సినీ నిర్మాత పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం జరగనున్నట్లు...
SPORTS   Oct 18,2025 11:49 pm
స్మృతి మంధానా కాబోయే భ‌ర్త ఎవ‌రు?
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు స‌మాచారం. ఇండోర్‌కు చెందిన సంగీత దర్శకుడు, సినీ నిర్మాత పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం జరగనున్నట్లు...
BIG NEWS   Oct 18,2025 10:47 pm
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్టు ఇదే..
నవంబర్ 11న జ‌ర‌గ‌నున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల లిస్టును కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ...
BIG NEWS   Oct 18,2025 10:47 pm
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్టు ఇదే..
నవంబర్ 11న జ‌ర‌గ‌నున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల లిస్టును కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ...
⚠️ You are not allowed to copy content or view source