Logo
Download our app
గోకులంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
NEWS   Aug 27,2024 06:25 am
కాకినాడ రూరల్ పరిధి మధురానగర్ గోకులంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త మురళి తెలిపారు. గోకులాన్ని ఏర్పాటు చేసి 16 సంవత్సరాలు అయినట్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించగా సాయంత్రం ప్రత్యేక ఆధ్యాత్మిక సాంస్కృతిక వేడుకలు నిర్వహిస్తామని, కృష్ణాష్టమి వేళ స్వామిని దర్శించి ఆశీస్సులు పొందవచ్చునని మురళి వివరించారు.

Top News


LATEST NEWS   Jun 01,2025 06:29 pm
కవిత ఇష్యూ టీ కప్పులో తుపాను లాంటిది
తాజాగా బీఆర్ఎస్ లో చోటు చేసుకున్న క‌విత వివాదంపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌. ఆమె ఎక్క‌డికీ వెళ్ల‌ద‌ని, తాను సిస‌లైన తెలంగాణ బిడ్డ అని...
LATEST NEWS   Jun 01,2025 06:29 pm
కవిత ఇష్యూ టీ కప్పులో తుపాను లాంటిది
తాజాగా బీఆర్ఎస్ లో చోటు చేసుకున్న క‌విత వివాదంపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌. ఆమె ఎక్క‌డికీ వెళ్ల‌ద‌ని, తాను సిస‌లైన తెలంగాణ బిడ్డ అని...
LATEST NEWS   Jun 01,2025 06:23 pm
ఆలీపై నోరు పారేసుకున్న రాజేంద్ర ప్ర‌సాద్
ఈ మ‌ధ్య‌న సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ప‌దే ప‌దే నోరు జారుతున్నారు. తాజాగా స‌హ‌చ‌ర న‌టుడు ఆలిని ఉద్దేశించి ఏరా ఆలీగా అంటూ స‌భ్య...
LATEST NEWS   Jun 01,2025 06:23 pm
ఆలీపై నోరు పారేసుకున్న రాజేంద్ర ప్ర‌సాద్
ఈ మ‌ధ్య‌న సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ప‌దే ప‌దే నోరు జారుతున్నారు. తాజాగా స‌హ‌చ‌ర న‌టుడు ఆలిని ఉద్దేశించి ఏరా ఆలీగా అంటూ స‌భ్య...
LATEST NEWS   Jun 01,2025 06:11 pm
టీటీడీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే కుట్ర
తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేందుకు వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీటీడీ బోర్డు మెంబ‌ర్ భాను ప్ర‌కాష్ రెడ్డి. గోశాలలో గోవులు మరణించాయంటూ...
LATEST NEWS   Jun 01,2025 06:11 pm
టీటీడీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే కుట్ర
తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేందుకు వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీటీడీ బోర్డు మెంబ‌ర్ భాను ప్ర‌కాష్ రెడ్డి. గోశాలలో గోవులు మరణించాయంటూ...
⚠️ You are not allowed to copy content or view source