Logo
Download our app
కాకినాడలో కృష్ణాష్టమి ప్రత్యేక కార్యక్రమాలు
NEWS   Aug 26,2024 09:07 am
కృష్ణాష్టమి పర్వదినాన పురస్కరించుకొని ది గోదావరి కళా కౌముది ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఫౌండేషన్ ద్వాదశ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్తి సుధారాణి జ్యోతి ప్రజ్వలన చేయగా, మాధవరపు రాజరాజేశ్వరి ప్రార్థన గీతాన్ని ఆలపించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ప్రముఖ ఇంజినీరు గట్టి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.

Top News


LIFE STYLE   May 31,2025 11:10 pm
టైమ్ మెషిన్‌లో మహనీయులతో మ‌ల్లారెడ్డి
మంచి విద్యాసంస్థలు స్థాపించాలని బుద్దుడు, స్వామి వివేకానంద లాంటి మహనీయులు చెప్పినట్లుగా ఎమ్మెల్యే మల్లారెడ్డి AI Video రూపోందించారు. మల్లారెడ్డి టైమ్ మెషిన్‌లోవెనకటి కాలానికి వెళ్లారు. గౌతమ...
LIFE STYLE   May 31,2025 11:10 pm
టైమ్ మెషిన్‌లో మహనీయులతో మ‌ల్లారెడ్డి
మంచి విద్యాసంస్థలు స్థాపించాలని బుద్దుడు, స్వామి వివేకానంద లాంటి మహనీయులు చెప్పినట్లుగా ఎమ్మెల్యే మల్లారెడ్డి AI Video రూపోందించారు. మల్లారెడ్డి టైమ్ మెషిన్‌లోవెనకటి కాలానికి వెళ్లారు. గౌతమ...
BIG NEWS   May 31,2025 10:46 pm
Miss Thailand Opal Suchata Crowned Miss World 2025 In Hyderabad
BIG NEWS   May 31,2025 10:46 pm
Miss Thailand Opal Suchata Crowned Miss World 2025 In Hyderabad
LATEST NEWS   May 31,2025 10:07 pm
ఎమ్మెల్సి కవితని కలిసిన సంపత్ గౌడ్
తెలంగాణ జాగృతి వ్యవస్థపక అధ్యక్షురాలు ఎమ్మెల్సి కవితని తెలంగాణ జాగృతి యూత్ రాష్ట్ర కన్వీనర్ సంపత్ గౌడ్ దంపతులు క‌లిశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి నూతన...
LATEST NEWS   May 31,2025 10:07 pm
ఎమ్మెల్సి కవితని కలిసిన సంపత్ గౌడ్
తెలంగాణ జాగృతి వ్యవస్థపక అధ్యక్షురాలు ఎమ్మెల్సి కవితని తెలంగాణ జాగృతి యూత్ రాష్ట్ర కన్వీనర్ సంపత్ గౌడ్ దంపతులు క‌లిశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి నూతన...
⚠️ You are not allowed to copy content or view source