Logo
Download our app
ఘనంగా మదర్ థెరీసా జయంతి
NEWS   Aug 26,2024 09:03 am
రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో అన్నా మినిస్ట్రీ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద భారతరత్న మదర్ థెరీసా 114 వ జయంతి వేడుకలు సామాజిక వేత్త ఐఈ కుమార్ ఘనంగా నిర్వహించారు. మదర్ థెరీసా సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో డా. ప్రశాంత్, యలమర్తి సూరిబాబు, అడ్మినిస్ట్రేషన్ అధికారి నేకూరి రాజేష్ కుమార్ పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.

Top News


LIFE STYLE   May 31,2025 11:10 pm
టైమ్ మెషిన్‌లో మహనీయులతో మ‌ల్లారెడ్డి
మంచి విద్యాసంస్థలు స్థాపించాలని బుద్దుడు, స్వామి వివేకానంద లాంటి మహనీయులు చెప్పినట్లుగా ఎమ్మెల్యే మల్లారెడ్డి AI Video రూపోందించారు. మల్లారెడ్డి టైమ్ మెషిన్‌లోవెనకటి కాలానికి వెళ్లారు. గౌతమ...
LIFE STYLE   May 31,2025 11:10 pm
టైమ్ మెషిన్‌లో మహనీయులతో మ‌ల్లారెడ్డి
మంచి విద్యాసంస్థలు స్థాపించాలని బుద్దుడు, స్వామి వివేకానంద లాంటి మహనీయులు చెప్పినట్లుగా ఎమ్మెల్యే మల్లారెడ్డి AI Video రూపోందించారు. మల్లారెడ్డి టైమ్ మెషిన్‌లోవెనకటి కాలానికి వెళ్లారు. గౌతమ...
BIG NEWS   May 31,2025 10:46 pm
Miss Thailand Opal Suchata Crowned Miss World 2025 In Hyderabad
BIG NEWS   May 31,2025 10:46 pm
Miss Thailand Opal Suchata Crowned Miss World 2025 In Hyderabad
LATEST NEWS   May 31,2025 10:07 pm
ఎమ్మెల్సి కవితని కలిసిన సంపత్ గౌడ్
తెలంగాణ జాగృతి వ్యవస్థపక అధ్యక్షురాలు ఎమ్మెల్సి కవితని తెలంగాణ జాగృతి యూత్ రాష్ట్ర కన్వీనర్ సంపత్ గౌడ్ దంపతులు క‌లిశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి నూతన...
LATEST NEWS   May 31,2025 10:07 pm
ఎమ్మెల్సి కవితని కలిసిన సంపత్ గౌడ్
తెలంగాణ జాగృతి వ్యవస్థపక అధ్యక్షురాలు ఎమ్మెల్సి కవితని తెలంగాణ జాగృతి యూత్ రాష్ట్ర కన్వీనర్ సంపత్ గౌడ్ దంపతులు క‌లిశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి నూతన...
⚠️ You are not allowed to copy content or view source