అయినవిల్లి న్యూ కాలనీపై చర్యలు చేపట్టాలి
NEWS Aug 26,2024 09:05 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామపంచాయతీ పరిధి న్యూ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండిపోతుంది. ఈ మేరకు మరింత దుర్గంధం వెదజల్లుతుందని తెలిపారు. అలాగే గుంతల్లో నీరు భారీగా నిల్వ ఉండిపోవడంతో దోమలు పెరిగి దాడి చేస్తున్నాయన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.