Logo
Download our app
మ‌ళ్లీ నాగార్జున క్లారిటీ
NEWS   Aug 25,2024 04:45 pm
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత అంశంపై నాగార్జున మళ్లీ స్పందించారు. తాము ఎలాంటి భూ ఆక్రమణలకు పాల్పడలేదని, అన్ని డాక్యుమెంట్లు ఉన్న భూమి అన్నారు. తుమ్మిడికుంట చెరువులో ఎలాంటి భూ ఆక్రమణలు జరగలేదని ఏపీ భూ సేకరణ చట్టం స్పెషల్ కోర్టు 2014 ఫిబ్రవరి 24న తీర్పు (ఎస్సార్.3943/2011) వెలువరించింది. ఇప్పుడు హైకోర్టులో కూడా ప్రాథమిక వాదనలు వినిపించాం. భూ చట్టానికి, తీర్పుకు కట్టుబడి ఉంటాన‌న్నారు.

Top News


LATEST NEWS   Jun 01,2025 08:13 pm
పోలీసులకు పోలీస్‌ సేవా పతకాలు
పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించిన పలువురు పోలీస్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్‌ పతకాలను అందుకోనున్నట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్...
LATEST NEWS   Jun 01,2025 08:13 pm
పోలీసులకు పోలీస్‌ సేవా పతకాలు
పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించిన పలువురు పోలీస్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్‌ పతకాలను అందుకోనున్నట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్...
LATEST NEWS   Jun 01,2025 08:12 pm
బీసీలు రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గాలి
బీసీలు రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గాల‌ని పిలుపునిచ్చారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్. . బీసీ రిజ‌ర్వేష‌న్లు పెంచిన త‌ర్వాత‌నే స్థానిక...
LATEST NEWS   Jun 01,2025 08:12 pm
బీసీలు రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గాలి
బీసీలు రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గాల‌ని పిలుపునిచ్చారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్. . బీసీ రిజ‌ర్వేష‌న్లు పెంచిన త‌ర్వాత‌నే స్థానిక...
LATEST NEWS   Jun 01,2025 08:00 pm
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మ‌ల్లు ర‌వి
టీపీసీసీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ చైర్మ‌న్ గా నాగ‌ర్ క‌ర్నూల్ ఎంపీ మ‌ల్లు ర‌వి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆదివారం గాంధీ భ‌వ‌న్ లో చిన్నారెడ్డి నుంచి ఛార్జ్ తీసుకున్నారు....
LATEST NEWS   Jun 01,2025 08:00 pm
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మ‌ల్లు ర‌వి
టీపీసీసీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ చైర్మ‌న్ గా నాగ‌ర్ క‌ర్నూల్ ఎంపీ మ‌ల్లు ర‌వి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆదివారం గాంధీ భ‌వ‌న్ లో చిన్నారెడ్డి నుంచి ఛార్జ్ తీసుకున్నారు....
⚠️ You are not allowed to copy content or view source